దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్ఘనిస్తాన్ లో అపసోపాలు పడ్డ అమెరికా.. ఎట్టకేలకూ కొంతకాలం కిందట ఆ దేశాన్ని ఖాళీ చేసింది. ఎన్ని మిలియన్ డాలర్లను ఖర్చు
ఆత్మహత్యతో కన్నుమూసిన ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరికి సంబంధించిన మానవీయ కోణం ఇది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ 12 కు పక్కగా ఉండే సీనియర్ ఎన్టీఆర్ ఇంటికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్దిక పరిస్థితి కేంద్రప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయుకుడు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున
ఉక్కు ఉత్పత్తి, అమ్మకం, టర్నోవర్లలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2021-22లో 28,214 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించింది. 2020-21లో సాధించిన టర్నోవర్తో
నిన్నటికి నిన్న సిపిఐ నాయకుడు నారాయణ మెగాస్టార్ చిరంజీవి మీద నోరు పారేసుకున్నారు. చిల్లర బేరగాళ్లు అంటూ ఎద్దేవా చేసారు. రాజకీయ పవర్ బ్రోకర్లు అనే అర్థం
ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలే నిజమైతే సిఎమ్ జగన్ తన మద్యం పాలసీ పై మడమ తిప్ప బోతున్నారు. ప్రభుత్వ దుకాణాల స్థానంలో మళ్లీ ప్రైవేటు
పాపం జగన్ కుటుంబాన్ని చూస్తే జర్నలిస్ట్ ఆర్కే కడుపు తరుక్కుపోతోంది. అమ్మ, చెల్లెళ్లకు ఎంత అన్యాయం జరిగిపోతోందో అని గుండె రగిలిపోతోంది. కానీ ఇదే మంట..ఇదే బాధ
తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఎటూ పోలేక జంక్షన్ లో నిలబడిపోయిందని అనలిస్ట్ సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) అభిప్రాయపడ్డారు. ఆయన ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో
ఏపీ విభజన అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని బల్లగుద్ది వాదిస్తూ ఉంటారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ కాంగ్రెస్ నేత అనాలో, కిరణ్
మహానాడు తరువాత తెలుగుదేశం, జనసేన పార్టీల మనోభావాల్లో చాలా మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. మహానాడు తరువాత తెలుగుదేశం పార్టీకి ధీమా పెరిగినట్లు కనిపిస్తోంది. ఆ ధీమా తో
వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ చెప్పుకోవడం ద్వారా రాజకీయంలో తన గుగ్గురువు చంద్రబాబు నాయుడుకు తను తగిన వాడినే అంటూ సందేశం
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు అయ్యింది. ఇక కాంగ్రెస్ అయితే అభ్యర్థిని వెతుకూతూ ఉందట! అభ్యర్థి ఖరారు కాగానే.. నామినేషన్
కుక్కను చంపాలంటే అది పిచ్చింది అని ముద్రవేయాలి అన్నది నానుడి. జగన్ ను గద్దె దించాలంటే…అవినీతి పరుడు, పాలన చాతకాదు..రాష్ట్రం నాశనం అయిపోతోంది..లాంటి ప్రచారం ఎలాగూ సాగిస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఎబిఎన్ ఆర్కే వారం వారం తన ప్రవచనాలు అందిస్తుంటారు. వాటిల్లో ఒక్కోసారి ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. ఎటొచ్చీ 'అర్థం చేసుకోరూ' అని అనుకోవాల్సిందే. ఈ వారం
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఒకే పార్టీ కాదు. పైకి సెపరేటు అని చెప్పుకుంటున్నప్పటికీ ఇద్దరి మధ్య చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమతో పవన్ కల్యాణ్ డైలాగ్
నూటా యాభై ఒక్క సీట్లు ఇచ్చే సరికి వైఎస్ జగన్ కు అహంకారం పెరిగింది... అంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్టేట్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనం మధ్యకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు... తన ప్రసంగాన్ని అంతా పాతధోరణిలోనే కొనసాగించారు.
తన
రాజకీయ నాయకులు చులాగ్గా ఏమీ మాట్లాడరు. చటుక్కున మాటలు వదలరు. దాని వెనుక చాలా వ్యవహారాలు వుంటాయి. అందులోనూ కేటీఆర్ లాంటి ఆరితేరిపోతున్న పొలిటీషియన్ అస్సలు ఆ
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా పదునైన అస్త్రం సంధించారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్
నటి, ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాల బెయిల్ పిటిషన్ పై బాంబే కోర్టు తన తీర్పును వెలువరించలేదు. ముందుగా జరిగిన వాదోపవాదాల
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సాగుతున్న యుద్ధంపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో విజేత ఎవరూ ఉండరని
ఏపీలో పాలన గురించి వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక ఆసక్తిదాయకమైన చర్చకు తెరలేపారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల కౌంటర్లు, స్పందనలు ఎలా
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దూకుడు ప్రదర్శించారు. ఏపీ మహిళా కమిషన్పై తెలుగు మహిళ ఇవాళ పైచేయి సాధించింది. తనను కించపరిచేలా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి
ఒక్కోసారి తెగేవరకు లాగకూడదు. అందులోనూ వ్యవహారం పూర్తిగా తెలిసిన తరువాత ఎక్కడో ఒక దగ్గర స్కిప్ చేయాలి కానీ, పట్టుకుని వేలాడకూడదు. అలా చేస్తే మంత్రి గుడివాడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిస్సందేహంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు చేతిలో మనిషి అని చాటడంలో నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి విజయవంతం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా జాతీయ స్థాయి రాజకీయాల గురించి రకరకాల ప్రణాళికలు, వ్యూహాలను
తనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందని అంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మధ్యనే తెలుగుదేశం కార్యకర్తలంటే.. తనపై ఉన్న
జగన్ ఎంత బలహీనుడో ఆయన కేబినెట్ ను చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జగన్ ఏదో చేస్తాడని
ఏపీలో పర్యటిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక మంచి మాట సెలవిచ్చారు. అది రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ! ప్రత్యేకించి వెంకయ్య చెప్పిన మంచి మాటల్లో.. ముఖ్యమైనది
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకే రోజు రెట్టింపు స్థాయికి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో అంతకు ముందు రోజుతో పోలిస్తే ఏకంగా కేసుల సంఖ్య